Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొమినోస్ నుంచి పిజ్జాలే కాదు.. ఇక రూ.99లకే దమ్ బిర్యానీ!!

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:49 IST)
డొమినోస్ పిజ్జాలను తయారు చేసే సంస్థ జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్‌) ఇక బిర్యానీ మార్కెట్‌లోకీ అడుగుపెట్టనుంది. ఏక్‌దమ్ పేరుతో కొత్త బ్రాండ్ బిర్యానీని తీసుకొస్తోంది.

బిర్యానీతోపాటు కబాబ్‌లు, కూరలు, బ్రెడ్స్‌, రైతాలు, చట్నీలు, డెజర్ట్‌లు కూడా తీసుకురావాలని జేఎఫ్ఎల్ నిర్ణయించింది. అంతేకాదు.. ఏక్‌దమ్ బిర్యానీ కేవలం రూ.99 నుంచే అందుబాటులో ఉంటుందని కూడా సంస్థ ప్రకటించింది.
 
ఈ బ్రాండ్ కింద ఏకంగా 20 రకాల బిర్యానీ రుచులను అందించనుంది. అందులో మన హైదరాబాదీ నిజామీ బిర్యానీ, లక్నవీ నవాబీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీలాంటివి ఉన్నాయి.

ప్రస్తుతానికి గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో ఈ బిర్యానీని అందుబాటులోకి తీసుకొచ్చిన జేఎఫ్ఎల్‌.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తమ బిర్యానీ రుచులను అందించనుంది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments