Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొమినోస్ నుంచి పిజ్జాలే కాదు.. ఇక రూ.99లకే దమ్ బిర్యానీ!!

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:49 IST)
డొమినోస్ పిజ్జాలను తయారు చేసే సంస్థ జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్‌) ఇక బిర్యానీ మార్కెట్‌లోకీ అడుగుపెట్టనుంది. ఏక్‌దమ్ పేరుతో కొత్త బ్రాండ్ బిర్యానీని తీసుకొస్తోంది.

బిర్యానీతోపాటు కబాబ్‌లు, కూరలు, బ్రెడ్స్‌, రైతాలు, చట్నీలు, డెజర్ట్‌లు కూడా తీసుకురావాలని జేఎఫ్ఎల్ నిర్ణయించింది. అంతేకాదు.. ఏక్‌దమ్ బిర్యానీ కేవలం రూ.99 నుంచే అందుబాటులో ఉంటుందని కూడా సంస్థ ప్రకటించింది.
 
ఈ బ్రాండ్ కింద ఏకంగా 20 రకాల బిర్యానీ రుచులను అందించనుంది. అందులో మన హైదరాబాదీ నిజామీ బిర్యానీ, లక్నవీ నవాబీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీలాంటివి ఉన్నాయి.

ప్రస్తుతానికి గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో ఈ బిర్యానీని అందుబాటులోకి తీసుకొచ్చిన జేఎఫ్ఎల్‌.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తమ బిర్యానీ రుచులను అందించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments