డొమినోస్ నుంచి పిజ్జాలే కాదు.. ఇక రూ.99లకే దమ్ బిర్యానీ!!

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:49 IST)
డొమినోస్ పిజ్జాలను తయారు చేసే సంస్థ జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్‌) ఇక బిర్యానీ మార్కెట్‌లోకీ అడుగుపెట్టనుంది. ఏక్‌దమ్ పేరుతో కొత్త బ్రాండ్ బిర్యానీని తీసుకొస్తోంది.

బిర్యానీతోపాటు కబాబ్‌లు, కూరలు, బ్రెడ్స్‌, రైతాలు, చట్నీలు, డెజర్ట్‌లు కూడా తీసుకురావాలని జేఎఫ్ఎల్ నిర్ణయించింది. అంతేకాదు.. ఏక్‌దమ్ బిర్యానీ కేవలం రూ.99 నుంచే అందుబాటులో ఉంటుందని కూడా సంస్థ ప్రకటించింది.
 
ఈ బ్రాండ్ కింద ఏకంగా 20 రకాల బిర్యానీ రుచులను అందించనుంది. అందులో మన హైదరాబాదీ నిజామీ బిర్యానీ, లక్నవీ నవాబీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీలాంటివి ఉన్నాయి.

ప్రస్తుతానికి గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో ఈ బిర్యానీని అందుబాటులోకి తీసుకొచ్చిన జేఎఫ్ఎల్‌.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తమ బిర్యానీ రుచులను అందించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments