Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీబాబా ఫౌండర్ జాక్ మాకు చుక్కలు.. భారీ జరిమానాకు సిద్ధం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (13:17 IST)
చైనా నియంత్రణ సంస్థలపై గతేడాది అక్టోబర్‌లో అలీబాబా ఫౌండర్ జాక్ మా చేసిన వ్యాఖ్యలతో ఆయన కష్టాలు మొదలయ్యాయి. రెండు నెలల పాటు జాక్ మా కూడా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
 
అయినా చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధింపులకు గురిచేస్తూనే వుంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమానా విధించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌పై 97.5 కోట్ల డాలర్ల జరిమానా విధించింది చైనా. 
 
ఇప్పటి వరకూ ఇదే అత్యధికంగా కాగా.. ఇప్పుడు అలీబాబాపై అంతకుమించి ఫైన్ వేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ వార్తలపై అలీబాబా ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments