Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనాకు రైలు మార్గం.. డ్రాగన్ కంట్రీ?

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (22:45 IST)
Railway
ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనా సరిహద్దు వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్లను నిర్మించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. 
 
భారతీయ రైల్వే ఇప్పటికే పొరుగు దేశమైన భూటాన్ వరకు రైల్వే లైన్ల నిర్మాణంలో నిమగ్నమై ఉండగా, ఈశాన్య సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్‌తో సహా కొన్ని ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని సన్నాహాలు చేస్తోంది. 
 
చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బలుక్‌పాంగ్‌, దవాంగ్‌, సిలాపత్తర్‌ వరకు రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారని, చైనా సరిహద్దు సమస్యను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఈ మార్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్ నిర్మించాలన్న భారతీయ రైల్వే నిర్ణయంపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments