Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనాకు రైలు మార్గం.. డ్రాగన్ కంట్రీ?

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (22:45 IST)
Railway
ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనా సరిహద్దు వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్లను నిర్మించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. 
 
భారతీయ రైల్వే ఇప్పటికే పొరుగు దేశమైన భూటాన్ వరకు రైల్వే లైన్ల నిర్మాణంలో నిమగ్నమై ఉండగా, ఈశాన్య సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్‌తో సహా కొన్ని ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని సన్నాహాలు చేస్తోంది. 
 
చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బలుక్‌పాంగ్‌, దవాంగ్‌, సిలాపత్తర్‌ వరకు రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారని, చైనా సరిహద్దు సమస్యను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఈ మార్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్ నిర్మించాలన్న భారతీయ రైల్వే నిర్ణయంపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments