Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌కు కీలక పదవి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:23 IST)
భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌కు కీలక పదవి వరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో రెండో అతిపెద్ద పదవికి ఆమెను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె టాప్-2 పదవికి ఎంపిక చేశారు. 
 
వచ్చే నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రసుత ఎండీ జాఫ్రీ ఒకమోటో వచ్చే యేడాది జనవరి నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ పదవికి గీతా గోపీనాథ్‌ను ఎంపిక చేశారు. నిజానికి ఆమె వచ్చే యేడాది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ పొజిషన్‌కు వెళ్లాల్సివుంది. కానీ, ఆమెను ఐఎంఎఫ్‌లోని టాప్-2 పోస్టుకు ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments