Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేసిక్ డ్యూటీని తగ్గించిన కేంద్రం : దిగిరానున్న బంగారం ధరలు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (15:44 IST)
దేశంలో బంగారం, పామాయిల్ ధరల తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. దీంతో బేసిక్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఫలితంగా బంగారం, పామాయిల్ వంటి ధరలు కిందకు దిగిరానున్నాయి. ఆర్బీడీ పామోలిన్‌తో పాటు వెండి ధరల్లో కూడా ఈ మార్పు కనిపించనుంది. 
 
ప్రతి 15 రోజులకు ఒకసారి వంట నూనెలు, బంగారం, వెండి దిగుమతులపై బేసిక్ డ్యూటీని కేంద్రం సవరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో భారత్ వంట నూనెలు, వెండి విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. బంగారంలో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 
 
ఈ క్రమంలో అంతర్జాతీయంగా ముడి పామాయిల్‌పై టన్నుకు 996 డాలర్ల నుంచి 937 డాలర్లకు తగ్గింది. శుద్ధిచేసిన పామాయిల్ దిగుమతిపై సుంకం టన్నుకు 1019 డాలర్ల నుంచి 982 డాలర్లకు దిగివచ్చింది. 
 
ముడి సోయా ఆయిల్‌పై 1362 డాలర్ల నుంచి 1257 డాలర్లకు దిగివచ్చింది. బంగారం టన్ను దిగుమతిపై సుంకం 549 డాలర్ల నుంచి 533 డాలర్లకు, వెండిపై 635 నంచి 608 డాలర్లకు దిగివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments