Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న బియ్యం ధరలు.. రూ.7 నుంచి 8వేలకు పెంపు

సెల్వి
గురువారం, 4 జనవరి 2024 (20:41 IST)
బియ్యం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. క్వింటాల్ బియ్యం ధర రూ.7వేల నుంచి రూ.8వేల వరకు పెరిగిపోయాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఒక క్వింటాల్‌ బియ్యం ధర 1000 నుంచి 1500 రూపాయలకు పైగా పెరగడం గమనార్హం. 
 
కిలో సన్న బియ్యం రకం ప్రస్తుతం మార్కెట్లో 75 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నారు. కాగా.. ఈ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 
 
ఇప్పటికే అన్నిరకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలోని ప్రజలకు రాయితీ కింద రూ.25లకే కిలో బియ్యాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. త్వ‌ర‌లోనే ఎంపిక చేసిన రాష్ట్రాల‌లో కిలో రూ .25 కి ఇచ్చే స్టోర్‌ల‌ను ఏర్పాటు చేయ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments