Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుంది : మంత్రి శ్రీధర్ బాబు

ఠాగూర్
గురువారం, 4 జనవరి 2024 (20:08 IST)
పదేళ్లపాటు అధికారంలో ఉండి, ఇపుడు అధికారానికి దూరమైన భారత రాష్ట్ర సమితి (భారస) నేతలను చూస్తే జాలేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కాకుండానే కాంగ్రెస్‌పై బురద జల్లడం సరికాదన్నారు. 
 
ఇపుడు బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుందన్నారు. ప్రజలు సుపరిపాలన కోరుకున్నారనీ, అందుకే మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన గుర్తు చేశారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేశామన్నారు 
 
రాష్ట్రంలో ఆరున్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణ పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, అందువల్ల ఎవరు 420 ప్రజలకు బాగా తెలుసని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాగా, విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments