Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుంది : మంత్రి శ్రీధర్ బాబు

ఠాగూర్
గురువారం, 4 జనవరి 2024 (20:08 IST)
పదేళ్లపాటు అధికారంలో ఉండి, ఇపుడు అధికారానికి దూరమైన భారత రాష్ట్ర సమితి (భారస) నేతలను చూస్తే జాలేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కాకుండానే కాంగ్రెస్‌పై బురద జల్లడం సరికాదన్నారు. 
 
ఇపుడు బీఆర్ఎస్ నేతలను చూస్తే జాలేస్తుందన్నారు. ప్రజలు సుపరిపాలన కోరుకున్నారనీ, అందుకే మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన గుర్తు చేశారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేశామన్నారు 
 
రాష్ట్రంలో ఆరున్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణ పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, అందువల్ల ఎవరు 420 ప్రజలకు బాగా తెలుసని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాగా, విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments