కస్టమర్లను అలర్ట్​ చేసిన ఎస్బీఐ.. సెప్టెంబర్​ 30లోపు..?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:05 IST)
దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తన కస్టమర్లను అలర్ట్​ చేస్తోంది. ఆధార్​తో​ పాన్​ కార్డు నంబర్లను లింక్​ చేసుకోవాలని చెబుతోంది. సెప్టెంబర్​ 30లోపు ఆధార్​తో పాన్​ లింక్​ చేయాలని, లేదంటే కస్టమర్ల బ్యాంక్​ ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

సెప్టెంబర్​ 30 తర్వాత బ్యాంకింగ్​ సేవలు యాక్సెస్​ చేయాలంటే పాన్​ ఆధార్ లింక్​ తప్పనిసరిగా పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాలను ఆటోమేటిక్​గా 'ఇన్​ఆపరేటివ్' చేస్తామని హెచ్చరించింది.
 
దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ ''ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్యాంకింగ్​ సేవలు నిరంతరాయంగా పొందేందుకు మీ ఆధార్​తో పాన్​ కార్డు లింక్​ చేయడం తప్పనిసరి.

కేంద్ర ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. లేదంటే ఆధార్​ పాన్​ లింక్​ చేయని ఖాతాలు ఆటోమేటిక్​గా ఇనాక్టివేట్​ అవుతాయి. దయచేసి కస్టమర్లు గమనించగలరు'' అని ట్వీట్​లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments