Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లను అలర్ట్​ చేసిన ఎస్బీఐ.. సెప్టెంబర్​ 30లోపు..?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:05 IST)
దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తన కస్టమర్లను అలర్ట్​ చేస్తోంది. ఆధార్​తో​ పాన్​ కార్డు నంబర్లను లింక్​ చేసుకోవాలని చెబుతోంది. సెప్టెంబర్​ 30లోపు ఆధార్​తో పాన్​ లింక్​ చేయాలని, లేదంటే కస్టమర్ల బ్యాంక్​ ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

సెప్టెంబర్​ 30 తర్వాత బ్యాంకింగ్​ సేవలు యాక్సెస్​ చేయాలంటే పాన్​ ఆధార్ లింక్​ తప్పనిసరిగా పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాలను ఆటోమేటిక్​గా 'ఇన్​ఆపరేటివ్' చేస్తామని హెచ్చరించింది.
 
దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ ''ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్యాంకింగ్​ సేవలు నిరంతరాయంగా పొందేందుకు మీ ఆధార్​తో పాన్​ కార్డు లింక్​ చేయడం తప్పనిసరి.

కేంద్ర ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. లేదంటే ఆధార్​ పాన్​ లింక్​ చేయని ఖాతాలు ఆటోమేటిక్​గా ఇనాక్టివేట్​ అవుతాయి. దయచేసి కస్టమర్లు గమనించగలరు'' అని ట్వీట్​లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments