Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారు చెల్లించిన ఫైన్ ఎంతో తెలుసా?

సెల్వి
శనివారం, 29 మార్చి 2025 (13:34 IST)
ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయ రైల్వే కోచ్‌లలో ప్రయాణిస్తారు. వాటిలో ఇంటర్‌సిటీ రైళ్లు, లోకల్ రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించినందుకు గాను భారతీయ పౌరులు జరిమానాల రూపంలో భారీ మొత్తంలో డబ్బు చెల్లించారు.
 
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2.16 కోట్ల మంది భారతీయులు రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించారు. ఈ వ్యక్తుల నుండి దాదాపు రూ.562 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేయబడ్డాయి. భారతీయ రైల్వే కోచ్‌లలో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు సగటు కనీస జరిమానా రూ.250. ప్రయాణ దూరం గణనీయంగా ఎక్కువగా ఉంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. 
 
ఇది రైల్వే శాఖ తన పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చేలా కృషి చేస్తుందనే సంకేతంగా చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల నియంత్రణ కోసం రైల్వే అధికారులు కఠినమైన తనిఖీలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments