Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీగఢ్ వేదికగా జీఎస్టీ కౌన్సిల్

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (12:42 IST)
చండీగఢ్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జీఎస్టీ కౌన్సిల్ (జీఎస్టీ మండలి) సమావేశం జరుగనుంది. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు వస్తువులపై వసూలు చేస్తున్న పన్ను శ్లాబుల్లో మార్పులు చేయనున్నారు. మరికొన్ని వస్తువులకు తగ్గించనున్నారు. 
 
అలాగే పలు రాష్ట్రాలకు పరిహారంతో పాటు రిజిస్ట్రేషన్ నిబంధనల్లో సడలింపులు వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. సెస్ వసూళ్ళలో తగ్గుదల కారణంగా రాష్ట్రాల నష్టపరిహారం లోటును తీర్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లను రుణం తీసుకుంది. 
 
లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ సమావేశంలో రెవెన్యూ లోటుకు రాష్ట్రాలను పరిహారం ఇచ్చే విధానంలో జూన్ 2022లో ముగుస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, పలు వస్తువులపై పన్ను శాతాన్ని 18 శాతానికి పెంచే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments