Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీగఢ్ వేదికగా జీఎస్టీ కౌన్సిల్

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (12:42 IST)
చండీగఢ్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జీఎస్టీ కౌన్సిల్ (జీఎస్టీ మండలి) సమావేశం జరుగనుంది. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు వస్తువులపై వసూలు చేస్తున్న పన్ను శ్లాబుల్లో మార్పులు చేయనున్నారు. మరికొన్ని వస్తువులకు తగ్గించనున్నారు. 
 
అలాగే పలు రాష్ట్రాలకు పరిహారంతో పాటు రిజిస్ట్రేషన్ నిబంధనల్లో సడలింపులు వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. సెస్ వసూళ్ళలో తగ్గుదల కారణంగా రాష్ట్రాల నష్టపరిహారం లోటును తీర్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లను రుణం తీసుకుంది. 
 
లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ సమావేశంలో రెవెన్యూ లోటుకు రాష్ట్రాలను పరిహారం ఇచ్చే విధానంలో జూన్ 2022లో ముగుస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, పలు వస్తువులపై పన్ను శాతాన్ని 18 శాతానికి పెంచే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments