Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం కొనేవారికి శుభవార్త... వరుసగా ఆరో రోజు పసిడి పడిపోయింది..

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (13:16 IST)
బంగారం కొనేవారికి శుభవార్త. వేసవిలో పెళ్ళిళ్లు పెట్టుకున్న వారు బంగారం కొనాలంటే.. ఇప్పుడే పసిడిని కొనడం మంచిది. ఎందుకంటే.. వరుసగా ఆరో రోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ ఆరు రోజుల్లో తులం బంగారం రూ. రూ.700 వరకూ తగ్గింది. 
 
శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు)పై రూ. వంద వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉంది. వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాదులో కిలో వెండి ధర రూ. 70,900 పలుకుతోంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.56,510 పలుకుతోంది. వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండి రూ. 500 వరకూ దిగివచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments