Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం కొనేవారికి శుభవార్త... వరుసగా ఆరో రోజు పసిడి పడిపోయింది..

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (13:16 IST)
బంగారం కొనేవారికి శుభవార్త. వేసవిలో పెళ్ళిళ్లు పెట్టుకున్న వారు బంగారం కొనాలంటే.. ఇప్పుడే పసిడిని కొనడం మంచిది. ఎందుకంటే.. వరుసగా ఆరో రోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ ఆరు రోజుల్లో తులం బంగారం రూ. రూ.700 వరకూ తగ్గింది. 
 
శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు)పై రూ. వంద వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉంది. వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాదులో కిలో వెండి ధర రూ. 70,900 పలుకుతోంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.56,510 పలుకుతోంది. వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండి రూ. 500 వరకూ దిగివచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments