Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. అమ్మకాలు ఇక పెరుగుతాయా?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (16:31 IST)
పసిడి, వెండి ధరలు దిగివస్తున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40వేల రూపాయల దిగువకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 
 
బుధవారం ఒక్క రోజే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పదిహేనా వందల రూపాయలు తగ్గింది. ఢిల్లీలోని స్పాట్‌ మార్కెట్లో బుధవారం 39 వేల 225 రూపాయలకు పది గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. 
 
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పతనమౌతోంది. బంగారం ధర నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బుధవారం మాత్రమే 8 శాతం మేర పతనమైంది. ఇక గురువారం 2వేల రూపాయల మేర పసిడి ధర తగ్గింది. దీంతో పండుగ వేళ అమ్మకాలు పెరిగే అవకాశం వుందని వ్యాపారులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments