Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ 2024.. మేలో అత్యధికంగా పెరిగిన బంగారం ధరలు

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (15:51 IST)
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో బంగారం ధరలు పెరిగాయి. దీంతో మేలో ఇప్పటివరకు అత్యధిక ధరలను నమోదు చేసింది. అక్షయ తృతీయ వంటి శుభ సందర్భాలలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం భారతీయ సంస్కృతిలో వుంది. ఇది శ్రేయస్సు, అదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
 
శుక్రవారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 రోజుల గరిష్టానికి పెరిగింది, 10 గ్రాముల ధర రూ.73,090 వద్ద స్థిరపడింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,000కి చేరుకుంది. ఏప్రిల్ 23 నుండి ధరలు రూ. 73,000 కంటే తక్కువగా ఉన్న తర్వాత, అక్షయ తృతీయ రోజున ఒక్కసారిగా పెరిగాయి. 
 
బంగారం పెరుగుదలతో పాటు, వెండి ధర కూడా గణనీయమైన పెరుగుదలను చూసింది. శుక్రవారం 1 కిలో రూ. 90,000 వద్ద రిటైల్ చేయబడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments