Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ప్రభావం.. పడిపోతున్న బంగారం ధరలు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:47 IST)
పసిడి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనే వారు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర తగ్గడానికి పలు కారణాలున్నాయి. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పడిపోవడంతో ఆ ప్రభావం నేరుగానే మన మార్కెట్‌పై కనిపించింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల గ్లోబల్ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి.
 
ఇంకా బంగారు ధరలు పడిపోవడానికి కరోనా వైరస్ కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోకుండా ఉండేందుకు చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు అమెరికా డాలర్‌తో రూపాయి బలపడుతూ రావడం కూడా పసిడిపై ప్రభావం పడేలా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments