Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌బీఐ రివ్యూ.. ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:41 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానెటరీ పాలసీ రివ్యూ మీటింగ్ జరిగిన మరుసటి రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చింది.  ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించింది ఎస్‌బీఐ. కొత్త వడ్డీ రేట్లు 2020 ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయి. టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్స్, బల్క్ సెగ్మెంట్‌లో 25 నుంచి 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను తగ్గించింది. 
 
7 రోజుల నుంచి 45 రోజుల కాలవ్యవధిని మినహాయించి అన్ని కాలవ్యవధులపై ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. జనవరిలోనే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా అరశాతం వడ్డీ రేటు తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments