Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌బీఐ రివ్యూ.. ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:41 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానెటరీ పాలసీ రివ్యూ మీటింగ్ జరిగిన మరుసటి రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చింది.  ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించింది ఎస్‌బీఐ. కొత్త వడ్డీ రేట్లు 2020 ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయి. టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్స్, బల్క్ సెగ్మెంట్‌లో 25 నుంచి 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను తగ్గించింది. 
 
7 రోజుల నుంచి 45 రోజుల కాలవ్యవధిని మినహాయించి అన్ని కాలవ్యవధులపై ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. జనవరిలోనే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా అరశాతం వడ్డీ రేటు తగ్గింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments