Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన బంగారం ధర..

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (08:20 IST)
ఏ చిన్న శుభ కార్య‌మైనా స‌రే ఒక తులం బంగారం కొనేద్దామ‌ని చాలా మంది బావిస్తుంటారు. అంత‌లా బంగారం మ‌న‌లో భాగ‌మైపోయింది. అందుకే బంగారం ధ‌ర‌ల గురించి తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటాం. ఈ క్ర‌మంలోనే తాజాగా భార‌త‌దేశంలో బంగారం ధ‌ర‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి.

ఇలా శ‌నివారం భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లో ఆదివారం మ‌ళ్లీ మార్పు క‌నిపించింది. ఆదివారం తులం బంగారం సుమారు రూ. 400కి పైగా పెరిగింది. 
 
22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 )గా వుండగా, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640 )గా వుంది. విశాఖ‌ప‌ట్నంలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 ), 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640)గా వుంది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments