Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.21 కోట్ల విలువైన 43కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (20:19 IST)
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును క్షున్నంగా పరిశీలించారు.
 
కారులోని వేరు వేరు ప్రదేశాల్లో 260 బంగారు బిస్కెట్లను కుక్కారు. వీటన్నింటికి బయటకు తీసేందుకు పోలీసులకు 18 గంటల సమయం పట్టింది. కాగా కారులోంచి బయటకు తీసిన బంగారం బరువు 43 కిలోలు ఉండగా.. దాని మార్కెట్ విలువ రూ.21 కోట్లు. గతంలో కూడా కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ కారును ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments