Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (12:54 IST)
బంగారం కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. బంగారం, వెండి ధరలు మరోసారి దిగొచ్చాయి. మరో నాలుగు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటంతో.. తగ్గుతోన్న ధరలు దేశీయంగా మహిళలకు శుభవార్తగా నిలుస్తున్నాయి. 
 
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.48 వేలకు చేరింది. 
 
అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.52,370కు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. 
 
కేజీ వెండిపై వెయ్యి రూపాయల మేర ధర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69 వేలకు పడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments