Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు.. ఏడాది చివరికల్లా రూ.1.25 లక్షలకు..?

సెల్వి
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (19:03 IST)
బంగారం ధరలు సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98,000 దాటింది. ఢిల్లీలో బంగారం ధరలు ఒకే రోజులో రూ.1,650 పెరిగి రూ.98,100కి చేరుకున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.97,700 కు చేరుకుంది.
 
వెండి ధరలు కూడా గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఒక కిలో వెండి ధర రూ.1,900 పెరిగి రూ.99,400కి చేరుకుంది. మంగళవారం వెండి కిలోకు రూ.97,500 వద్ద ముగిసింది.
 
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,318కి పెరిగింది. గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు రూ.1.25 లక్షలకు పెరగవచ్చు. వాణిజ్య యుద్ధం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments