Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన బంగారం ధరలు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:03 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని 24 క్యారెట్ల బంగారం పది గ్రామాలు ధర రూ.51,050గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర పది గ్రాములు రూ.67,400కు చేరుకుంది. 
 
గత యేడాది నవంబరు నెల తర్వాత ఇంత భారీ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా, భవిష్యత్‌లో కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ళ సీజనే అని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments