Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరుగులు పెడుతున్న బంగారం ధరలు....

పరుగులు పెడుతున్న బంగారం ధరలు....
, బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (09:56 IST)
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర కిలోకు రూ.2,000 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,800 పెరిగింది. భారతదేశంలో ఫిబ్రవరి 9న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,400కి చేరుకుంది. 24 క్యారెట్లకు, ఈ రేటు 10 గ్రాములకు రూ. 49,530.
 
 
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ద్రవ్య విధానంపై కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే తన ఉద్దేశాలను స్పష్టం చేసింది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ తన పాలసీ రేట్లను ఫిబ్రవరి 10, 2022న విడుదల చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ సమ్మెకు దిగనున్న సింగరేణి కార్మికులు.. ?