Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరిగిన సిమెంట్ ధరలు.. బస్తాపై రూ.20 నుంచి రూ.50కి పెంపు

Advertiesment
పెరిగిన సిమెంట్ ధరలు.. బస్తాపై రూ.20 నుంచి రూ.50కి పెంపు
, మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:04 IST)
నిర్మాణ రంగంపై పెరిగిన ధరలు ప్రభావం పడనుంది. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి.
ఈ నెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు పెరిగింది.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్‌ను బట్టి రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది. 
 
గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో ధరలు పెంచడం తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు