Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది భారీగా పెరిగిన ముఖేశ్ అంబానీ సంపద... మొత్తం ఆస్తి విలువ రూ.9.68 లక్షల కోట్లు!!

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:26 IST)
రిలయన్స్ అధినేత ముఖేషశ్ అంబానీ ఆస్తులు ఈ యేడాది మరింతగా పెరిగాయి. దీంతో భారతదేశంలోనే అత్యంత సంపన్నడుగా నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఆయన భారత్‌లోని కోటీశ్వరుల్లో మొదటిస్థానంలో నిలించారు. అలాగే, ఆసియాలోనూ ఆయన అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ సంపద విలువ రూ.9.68 లక్షల కోట్లుగా ఉందన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. గత యేడాది ఆయన ఆస్తి విలువ రూ.6.92 లక్షల కోట్లుగా ఉండగా, ఈ యేడాదికి అది మరింతగా పెరిగింది. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. 
 
భారత్‌లో ముఖేశ్ అంబానీ తర్వాత స్థానాల్లో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ రూ.7 లక్షల ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. అలాగే, హెచ్.సి.ఎల్ అధినేత శివనాడార్ రూ.3 లక్షల కోట్లు, సావిత్రి జిందాల్ రూ.2.79 కోట్లు, దిలీప్ సంఘ్వి రూ.2.22 లక్షల కోట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలించారు. కాగా, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య బాగా పెరిగిందని, ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2023లో భారత్‌లో ఈ బిలియనీర్ల సంఖ్య 169గా ఉండగా, ఇపుడు అది 200కు పెరిగినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments