Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది భారీగా పెరిగిన ముఖేశ్ అంబానీ సంపద... మొత్తం ఆస్తి విలువ రూ.9.68 లక్షల కోట్లు!!

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:26 IST)
రిలయన్స్ అధినేత ముఖేషశ్ అంబానీ ఆస్తులు ఈ యేడాది మరింతగా పెరిగాయి. దీంతో భారతదేశంలోనే అత్యంత సంపన్నడుగా నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఆయన భారత్‌లోని కోటీశ్వరుల్లో మొదటిస్థానంలో నిలించారు. అలాగే, ఆసియాలోనూ ఆయన అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ సంపద విలువ రూ.9.68 లక్షల కోట్లుగా ఉందన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. గత యేడాది ఆయన ఆస్తి విలువ రూ.6.92 లక్షల కోట్లుగా ఉండగా, ఈ యేడాదికి అది మరింతగా పెరిగింది. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. 
 
భారత్‌లో ముఖేశ్ అంబానీ తర్వాత స్థానాల్లో అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ రూ.7 లక్షల ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. అలాగే, హెచ్.సి.ఎల్ అధినేత శివనాడార్ రూ.3 లక్షల కోట్లు, సావిత్రి జిందాల్ రూ.2.79 కోట్లు, దిలీప్ సంఘ్వి రూ.2.22 లక్షల కోట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలించారు. కాగా, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య బాగా పెరిగిందని, ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2023లో భారత్‌లో ఈ బిలియనీర్ల సంఖ్య 169గా ఉండగా, ఇపుడు అది 200కు పెరిగినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments