Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ?

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:19 IST)
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లోకి వడ్డీ జమకానుంది. 2019-20 సంవత్సరానికిగాను 8.5 శాతం వడ్డీని ఒకేసారి ఈనెలాఖరులోగా ఈపీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. 
 
కరోనా నేపథ్యంలో 8.5 శాతం వడ్డీని రెండు వాయిదాల్లో (8.15 శాతం, 0.35 శాతం) జమచేయాలని గత సెప్టెంబరులో ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అయితే పరిస్థితులు మారినందు వల్ల ఒకేసారి 8.5 శాతం వడ్డీని జమ చేయాలని నిర్ణయించింది. 
 
ఇందుకోసం అనుమతి కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కార్మిక శాఖ ఈ నెల ప్రారంభంలో ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఈ నెలలోనే వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments