Webdunia - Bharat's app for daily news and videos

Install App

23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు.. సామాన్యుడిపై భారం

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:10 IST)
కరోనా వేళ సామాన్యుడిపై భారం తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు తగ్గలేదు. వరుస ధరల పెరుగుదలకు ఒక రోజు విరామం తర్వాత సోమవారం పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
 
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కు చేరింది. దీంతో ఇప్పటివరకు లీటర్‌ డీజిల్‌పై మొత్తం రూ.10.39లు, లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.23లు పెరిగాయి.
 
అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు ఎంత పెరిగాయంటే.. హైదరాబాద్ : పెట్రోల్‌ రూ.83.49; డీజిల్ రూ.78.69, విజయవాడ : పెట్రోల్‌ రూ.84.15; డీజిల్ రూ.79.19, చెన్నై: పెట్రోల్‌ రూ.83.63; డీజిల్ రూ.77.72, ముంబయి : పెట్రోల్‌ రూ.87.19; డీజిల్ రూ.78.83గా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments