Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజల్ టోకు విక్రాయలపై రూ.25 పెంపు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (20:22 IST)
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంట నూనెలతో పాటు చమురు ధరలు, నిత్యావసర సరకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. దీంతో భారత్‌లో టోకు విక్రయదారులకు విక్రయించే డీజల్‌పై ఏకంగా రూ.25 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. ఈ మేరకు దేశంలోని ప్రభుత్వం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
కాగా, రోజువారీ సమీక్ష విధానంలో ఈ చమురు ధరలను చివరిసారిగా గత యేడాది నవంబరు 4వ తేదీన పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీటి ధరలను పెంచలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు కేంద్ర తలొగ్గింది. దీంతో చమురు ధరలు పెంచలేదు. 
 
అయితే, ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ధరలను పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, ధరల పెంపు జోలికి కేంద్రం వెళ్లలేదు. ఇదిలావుంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర 140గా ఉంది. దీంతో దేశంలో ఏ క్షణమైనా పెట్రోల్, డీజల్ ధరల పెంపు బాంబు పేలే అవకాశం లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments