Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంపు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:31 IST)
బంగారు ఆభరణాల దిగుమతులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుత్సాహపరిచారు. ఈ మేరకు ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
జ్యూవెలరీ ఆభరణాల దిగుమతిపై కష్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంచుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, పాలిష్డ్ డైమండ్స్, జెమ్స్‌లపై కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గించారు. 
 
మన దేశంలో బంగారం ఆభణాలపై అమితమైన మక్కువ ఉంది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారం సరిపోక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. దీని ప్రభావం బంగారం ధరలపై పడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments