Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ సెలబ్రిటీలనే కాదు... సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా వదలని కరోనా: పేర్నికి కోవిడ్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నానికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన వైద్యు సూచన మేరకు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో రోజుకు 10 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు ఈ వైరస్ బారినపడగా, తాజాగా మంత్రి పేర్నికి ఈ వైరస్ సోకింది. 
 
మరోవైపు, మంగళవారం పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశంకానున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశం ఉంది కానీ, మంత్రికి కరోనా వైరస్ సోకడంతో ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments