బాంబే స్టాక్ మార్కెట్.. నష్టాలతో ముగిసిన సూచీలు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:18 IST)
బాంబే స్టాక్ మార్కెట్ కు నేడు బ్లాక్ డే అనే చెప్పాలి. బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూరగొన్నాయి. రూపాయి బలహీనత, చైనాలో కోవిడ్ కేసుల పెరుగుద కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. 
 
తద్వారా బుధవారం సాయంత్రం బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల నష్టపోయి.. 61 వేల 702 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 18,385 పాయింట్ల వద్ద ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments