Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్.. నష్టాలతో ముగిసిన సూచీలు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:18 IST)
బాంబే స్టాక్ మార్కెట్ కు నేడు బ్లాక్ డే అనే చెప్పాలి. బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూరగొన్నాయి. రూపాయి బలహీనత, చైనాలో కోవిడ్ కేసుల పెరుగుద కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. 
 
తద్వారా బుధవారం సాయంత్రం బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల నష్టపోయి.. 61 వేల 702 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 18,385 పాయింట్ల వద్ద ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments