Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్.. నష్టాలతో ముగిసిన సూచీలు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:18 IST)
బాంబే స్టాక్ మార్కెట్ కు నేడు బ్లాక్ డే అనే చెప్పాలి. బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూరగొన్నాయి. రూపాయి బలహీనత, చైనాలో కోవిడ్ కేసుల పెరుగుద కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. 
 
తద్వారా బుధవారం సాయంత్రం బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల నష్టపోయి.. 61 వేల 702 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 18,385 పాయింట్ల వద్ద ముగిసింది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments