Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన సిమెంట్ ధరలు.. బస్తాపై రూ.20 నుంచి రూ.50కి పెంపు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:04 IST)
నిర్మాణ రంగంపై పెరిగిన ధరలు ప్రభావం పడనుంది. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి.
ఈ నెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.50 వరకు పెరిగింది.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్‌ను బట్టి రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది. 
 
గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో ధరలు పెంచడం తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments