Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:30 IST)
ఆంధ్రప్రదశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతుంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేశారు. మార్చి నెలలో ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమావేశాలను మార్చి 4 లేదా 7వ తేదీల్లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. 
 
ఉగాది పండుగ నుంచి కొత్త జిల్లాల పరిపాలనను ప్రారంభించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే, ఉగాదికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈ లోగానే కొత్త జిల్లాల బిల్లుకు ఆసెంబ్లీ ఆమోదం పొందడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ సమావేశాలకే కాదు ఇకపై అసెంబ్లీలో జరిగే ఏ ఒక్క సమావేశాలకు హాజరుకారు. ఇకపై ముఖ్యమంత్రి హోదాలోనే తాను సభలో అడుగుపెడతానని ఇటీవల చంద్రబాబు భీష్మ ప్రతిజ్ఞ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments