Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (10:23 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 64,597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ నుంచి 1,80,456గా ఉందని తేలింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1188 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోం క్వారంటైన్లలో 9,94,891 మంది చికిక్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు చేరింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments