Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేస్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు

Webdunia
శనివారం, 2 జులై 2022 (19:11 IST)
రైళ్లల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే మరో నిబంధనను అమలులోకి తీసుకురానుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కూడా అన్ని రైల్వేస్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు అనేవి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించడం జరిగింది. 
 
ఇంకా అలాగే నగదు రహిత లావాదేవీలు కూడా జరిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇక ఆగష్టు 1వ తేదీ నుంచి రైల్వేస్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో కూడా నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో డబ్బులను స్వీకరిస్తారు. 
 
ఇక ఈ నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించడం జరిగింది.
 
దీని కోసం యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌లు ఇంకా అలాగే స్వైపింగ్ మెషీన్‌లను కలిగి ఉండటం కూడా తప్పనిసరిగా ఆదేశాల్లో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments