Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేస్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు

Webdunia
శనివారం, 2 జులై 2022 (19:11 IST)
రైళ్లల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే మరో నిబంధనను అమలులోకి తీసుకురానుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కూడా అన్ని రైల్వేస్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు అనేవి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించడం జరిగింది. 
 
ఇంకా అలాగే నగదు రహిత లావాదేవీలు కూడా జరిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇక ఆగష్టు 1వ తేదీ నుంచి రైల్వేస్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో కూడా నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో డబ్బులను స్వీకరిస్తారు. 
 
ఇక ఈ నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించడం జరిగింది.
 
దీని కోసం యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌లు ఇంకా అలాగే స్వైపింగ్ మెషీన్‌లను కలిగి ఉండటం కూడా తప్పనిసరిగా ఆదేశాల్లో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments