ఇకపై క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డుల జారీ..

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (09:04 IST)
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్ కార్డు)ను ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో సామాన్య, వ్యాపార గుర్తింపుగా చేయడం కోసం రూ.1435 కోట్లతో పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్రవేసిందని కేంద్ర సమాచారం, ప్రసారాల శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పన్ను చెల్లింపుదార్ల రిజిస్ట్రేషన్ సేవలను సాంకేతికంగా మార్పు చేయడంతో పాటు సులువుగా వేగంగా, మెరుగైన నాణ్యతతో సేవలదించడానిక వీలవుతుందని భావిస్తున్నారు. కొత్త కార్డులను క్యూఆర్ కోర్డు‌తో జారీచేస్తారు. 
 
అలాగే, దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు ప్రకృతి వ్యవస్థ సాయం చేసేలా ప్రోత్సహించేందుకుగాను రూ.2,481 కోట్ల విలువైన జాతీయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్)కు కూడా ఆమోదం తెలిపింది. స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎయిమ్)ను 2028 మార్చి 31 దాకా పొడిగిస్తూ రూ.2750 కోట్లతో ప్రతిపాదించిన 'ఎయిమ్ 2.0'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ పథకానికి ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments