Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, ఛార్జీలు బాదుడే బాదుడు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (16:01 IST)
ఎయిర్ టెల్ ఒక్కసారిగా వినియోగదారులపై భారీ బాదుడు వేసింది. టారిఫ్ రేట్లను అమాంతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు చూసి సామాన్య వినియోగదారుడు వామ్మో అంటున్నాడు.


తమకు యావరలేజ్ రెవన్యూ పర్ యూజర్ రూ. 200 నుంచి 300 అవుతుందని, ఆ ప్రకారం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చార్జీలు పెంచక తప్పడం లేదంటూ చెప్పుకొచ్చింది.

 
మరోవైపు భారతదేశంలో 5జి స్ట్రెక్టమ్ రిలీజ్ చేయాలంటే ఆమాత్రం చార్జీలను వడ్డించక తప్పదని చెప్పింది. పెరిగిన వివరాలను ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments