Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
సోమవారం, 2 మే 2022 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గత నెలలో ఏకంగా రూ.4,262 కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో ఈ వసూళ్లు రూ.3,345 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఈ యేడాది మాత్రం రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల కనిపించాయి. 
 
అలాగే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో సైతం ఈ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 2021 ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు రూ.4,262 కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నెలలో ఇది రూ.4,955 కోట్లకు చేరుకుంది. 
 
గత యేడాదితో పోల్చితే ఈ పన్ను వసూళ్లలో 16 శాతం వృద్ధి కనిపించింది. అలాగే, దేశంలో కూడా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments