ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
సోమవారం, 2 మే 2022 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గత నెలలో ఏకంగా రూ.4,262 కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో ఈ వసూళ్లు రూ.3,345 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఈ యేడాది మాత్రం రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల కనిపించాయి. 
 
అలాగే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో సైతం ఈ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 2021 ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు రూ.4,262 కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నెలలో ఇది రూ.4,955 కోట్లకు చేరుకుంది. 
 
గత యేడాదితో పోల్చితే ఈ పన్ను వసూళ్లలో 16 శాతం వృద్ధి కనిపించింది. అలాగే, దేశంలో కూడా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

Rishabh Shetty: కాంతారాచాప్టర్1 దివ్య గాథ బాక్సాఫీస్‌ను కైవసం చేసుకుంది

'కాంతార-1 బాక్సాఫీస్ వద్ద ఊచకోత - 2 వారాల్లో రూ.717 కోట్లు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments