Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
సోమవారం, 2 మే 2022 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గత నెలలో ఏకంగా రూ.4,262 కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో ఈ వసూళ్లు రూ.3,345 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఈ యేడాది మాత్రం రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల కనిపించాయి. 
 
అలాగే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో సైతం ఈ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 2021 ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు రూ.4,262 కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నెలలో ఇది రూ.4,955 కోట్లకు చేరుకుంది. 
 
గత యేడాదితో పోల్చితే ఈ పన్ను వసూళ్లలో 16 శాతం వృద్ధి కనిపించింది. అలాగే, దేశంలో కూడా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments