Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.8 వేలకే యాపిల్ హెడ్ సెట్స్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (14:03 IST)
యాపిల్ సంస్థ హెడ్ సెట్స్ విస్తరణ చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తుంది. తక్కువ ధరకు ఎయిర్ పాడ్స్‌ను ప్రవేశపెట్టే విషయంపై దృష్టిసారించింది. యాపిల్ 2024 ద్వితీయ ఆరు నెలల్లో అందుబాటు ధరకు ఇయర్ బడ్స్ విడుదల చేయొచ్చని ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో అంచనా వేస్తున్నారు. ఒకవేళ జాప్యమంటూ జరిగితే 2025 నాటికి వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. 
 
ఇలా కొత్తగా తీసుకొచ్చే హెడ్ సెట్స్ ధర కనిష్టంగా రూ.8 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుంత ఎయిర్ పాడ్స్ కావాలంటే రెండో జనరేషన్ కోసం రూ.14900 చెల్లించాల్సివుంది. గత యేడాది యాపిల్ విడుదల చేసిన మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ ధర రూ.19900. 
 
యాపిల్ ఎయిర్ పాడ్స్ సరఫరాదారులను మార్చొచ్చనే అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. ఎయిర్ పాడ్స్ అంటే ఇష్టం ఉండి ధరను చూసి వెనక్కి తగ్గే వారిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి వారికి చౌక ధరకు అందించేందుకు వీలుగా వీటిని ప్రవేశపెట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం