Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.8 వేలకే యాపిల్ హెడ్ సెట్స్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (14:03 IST)
యాపిల్ సంస్థ హెడ్ సెట్స్ విస్తరణ చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తుంది. తక్కువ ధరకు ఎయిర్ పాడ్స్‌ను ప్రవేశపెట్టే విషయంపై దృష్టిసారించింది. యాపిల్ 2024 ద్వితీయ ఆరు నెలల్లో అందుబాటు ధరకు ఇయర్ బడ్స్ విడుదల చేయొచ్చని ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో అంచనా వేస్తున్నారు. ఒకవేళ జాప్యమంటూ జరిగితే 2025 నాటికి వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. 
 
ఇలా కొత్తగా తీసుకొచ్చే హెడ్ సెట్స్ ధర కనిష్టంగా రూ.8 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుంత ఎయిర్ పాడ్స్ కావాలంటే రెండో జనరేషన్ కోసం రూ.14900 చెల్లించాల్సివుంది. గత యేడాది యాపిల్ విడుదల చేసిన మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ ధర రూ.19900. 
 
యాపిల్ ఎయిర్ పాడ్స్ సరఫరాదారులను మార్చొచ్చనే అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. ఎయిర్ పాడ్స్ అంటే ఇష్టం ఉండి ధరను చూసి వెనక్కి తగ్గే వారిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి వారికి చౌక ధరకు అందించేందుకు వీలుగా వీటిని ప్రవేశపెట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం