20 యేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (13:35 IST)
దేశంలో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ఏకంగా 20 యేళ్ళ కనిష్టానికి ఈ ధరలు తగ్గిపోయాయి. గత డిసెంబరు నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 79 శాతం మేరకు తగ్గిపోయాయి. రెండు దశాబ్దాల కాలంలో ఇంత కనిష్టానికి పడిపోవాడం ఇదే కావడం గమనారం. 
 
ప్రస్తుతం బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు నెలలో 20 టన్నుల బంగారం దిగుమతి అయింది. కానీ 2021 డిసెంబరు నెలలో దిగుమతులు 95 టన్నులుగా ఉండటం గమనార్హం. విలువపరంగా చూస్తే యేడాది క్రితం 4.73 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేుసుకోగా, క్రితం నెలలో 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 
 
ఇక 2022లో మన దేశంల 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది.2021లో 1068 టన్నుల దిగుమతి బంగారంతో పోల్చితే గత యేడాది 30 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. మన దేశ బంగారం అవసరాల్లో 90 శాతం దిగుమతుల రూపంలోనే తీరుతుంది. గత యేడాది ఈ బంగారం దిగుమతి కోసం ఏకంగా 33.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. ధరలు పెరగడంతో రిటైల్ కొనుగోళ్లు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments