Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 యేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (13:35 IST)
దేశంలో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ఏకంగా 20 యేళ్ళ కనిష్టానికి ఈ ధరలు తగ్గిపోయాయి. గత డిసెంబరు నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 79 శాతం మేరకు తగ్గిపోయాయి. రెండు దశాబ్దాల కాలంలో ఇంత కనిష్టానికి పడిపోవాడం ఇదే కావడం గమనారం. 
 
ప్రస్తుతం బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు నెలలో 20 టన్నుల బంగారం దిగుమతి అయింది. కానీ 2021 డిసెంబరు నెలలో దిగుమతులు 95 టన్నులుగా ఉండటం గమనార్హం. విలువపరంగా చూస్తే యేడాది క్రితం 4.73 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేుసుకోగా, క్రితం నెలలో 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 
 
ఇక 2022లో మన దేశంల 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది.2021లో 1068 టన్నుల దిగుమతి బంగారంతో పోల్చితే గత యేడాది 30 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. మన దేశ బంగారం అవసరాల్లో 90 శాతం దిగుమతుల రూపంలోనే తీరుతుంది. గత యేడాది ఈ బంగారం దిగుమతి కోసం ఏకంగా 33.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. ధరలు పెరగడంతో రిటైల్ కొనుగోళ్లు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments