అమేజాన్ కొత్త ఆఫర్.. అమేజాన్ పే లేటర్ వచ్చేసింది..

Webdunia
శనివారం, 2 మే 2020 (12:39 IST)
అమేజాన్ కొత్త ఆఫర్ ప్రకటించింది. కరోనా కారణంగా ఆన్‌లైన్ కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అమేజాన్ కూడా అమేజాన్ పే లెటర్ పేరుతో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 
 
అమేజాన్ పే లేటర్ పేరిట వున్న సదుపాయానికి ముందుగా డిజిటల్ పద్ధతిలో సైనప్ కావాలి. అక్కడ అడిగిని వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత రుణం వెంటనే మంజూరవుతుంది. అయితే... మనం కొనుగోలు చేసిన సరుకు తాలూకు డబ్బును అమేజాన్ ముందుగానే సంబంధిత సంస్థకు చెల్లిస్తుంది. ఆ తర్వాత కొనుగోలుదారులు... అమేజాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారుల కోసం త్వరలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ -భారత్ మార్కెట్ డాట్ ఇన్‌ను ప్రారంభించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) శుక్రవారం ప్రకటించింది. స్థానిక చిల్లర వ్యాపారుల కోసమే ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు సీఐఐటి తెలిపింది. 
 
ఇందులో భాగంగా చిన్న దుకాణాలు, చిల్లర వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి వీలు కల్పించే ఉద్దేశంతో అమేజాన్ కూడా కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో తన కొత్త ప్రోగ్రామ్ 'అమెజాన్ లోకల్ షాప్స్'ను ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments