Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌక ధరకే ఎయిర్ ఏషియా టిక్కెట్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (11:08 IST)
దేశంల చౌక ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్‌ఏషియా మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,019గా నిర్ణయించింది. 
 
అలాగే, అంతర్జాతీయ రూట్లలో రూ.2,399గా నిర్ణయించింది. ఎయిర్‌ఏషియా బిగ్ సభ్యులు సోమవారం నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సాధారణ ప్రజలు ఈ నెల 4 నుంచి 10 వరకు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని సూచించింది.
 
ఈ తరహా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు వచ్చే ఏడాది ఏప్రిల్ 27 నుంచి మార్చి 1, 2021 వరకు ఎప్పుడైన ప్రయాణం చేయవచ్చు. దీనిపై కంపెనీ సీవోవో సంజయ్ కుమార్ మాట్లాడుతూ, సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments