Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా బంపర్ ఆఫర్.. రూ.1470కే ప్రయాణ టిక్కెట్

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (12:05 IST)
ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రారంభ టిక్కెట్ ధరను రూ.1470గా నిర్ణియించింది. అలాగే, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరను కూడా రూ.10130కే కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించింది. దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల్లో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ ఆఫర్ గురువారం నుంచి మొదలైంది. ఆదివారం అర్థరాత్రి 11.59 నిమి,ాల వరకు అందుబాటులో ఉంటుంది. 96 గంటలపాటు అమల్లో ఉండే ఈ ఆఫర్‌లో ఎలాంటి ఇతర సౌకర్య రుసుము లేకుండా ప్రారంభ టిక్కెట్ ధరను ఖరారు చేసింది. 
 
ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీలోపు ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వచ్చే పండగ సీజన్‌లో తక్కువ విమాన ప్రయాణం చేయాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిది. రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి డబుల్ లాయల్టి బోనస్ పాయింట్లను కూడా కేటాయించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments