Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా బంపర్ ఆఫర్.. రూ.1470కే ప్రయాణ టిక్కెట్

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (12:05 IST)
ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రారంభ టిక్కెట్ ధరను రూ.1470గా నిర్ణియించింది. అలాగే, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరను కూడా రూ.10130కే కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించింది. దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల్లో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ ఆఫర్ గురువారం నుంచి మొదలైంది. ఆదివారం అర్థరాత్రి 11.59 నిమి,ాల వరకు అందుబాటులో ఉంటుంది. 96 గంటలపాటు అమల్లో ఉండే ఈ ఆఫర్‌లో ఎలాంటి ఇతర సౌకర్య రుసుము లేకుండా ప్రారంభ టిక్కెట్ ధరను ఖరారు చేసింది. 
 
ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీలోపు ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వచ్చే పండగ సీజన్‌లో తక్కువ విమాన ప్రయాణం చేయాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిది. రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి డబుల్ లాయల్టి బోనస్ పాయింట్లను కూడా కేటాయించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments