తప్పుడు ఆధార్ నంబరిస్తే రూ.10 వేల అపరాధం

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (12:36 IST)
తప్పుడు ఆధారిస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆధార్ ఇస్తే రూ.10 వేల అపరాధం విధించనున్నారు. పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ సంఖ్యను వాడుకోవచ్చు. కానీ, తప్పుడు ఆధార్ ఇస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోనున్నారు. 
 
తప్పుడు ఆధార్‌ను నమోదు చేస్తే రూ.10 వేల జరిమానా విధించేలా సంబంధిత చట్టాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి జరిమానా నిబంధన అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిమతంగా ఉంది. 
 
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తన బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా పాన్ కార్డ్ తప్పనిసరి కాదని, దాని స్థానంలో ఆధార్‌ నంబరను కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం దేశంలో 40 కోట్ పాన్ కార్డులు ఉండగా, 22 కోట్ల మంది పాన్ కార్డులకు మాత్రమే ఆధార్ నంబరుతో జతచేయడం జరిగింది. 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ కారణంతోనే పాన్‌కు ప్రత్యామ్నాయంగా ఆధార్‌ను విస్తృతంగా ప్రమోట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments