Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త.. దుప్పట్లు, బెడ్‌షీట్లు కావాలంటే?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:02 IST)
రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్‌ కావాలంటే జేబులకు చిల్లు పెట్టుకోవాలసిందేనట. కోవిడ్‌‌కి ముందు రైల్వే శాఖ బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు, దిండులను ఉచితంగానే ఇచ్చేది. అయితే కరోనా వైరస్‌ మొదటి వేవ్‌ ప్రారంభం నుంచి ఇవ్వడం నిలిపివేశారు. మహమ్మారి ఉదృతి తగ్గడంతో మళ్లీ ఆ సౌకర్యాన్ని షురూ చేసింది. 
 
అయితే ప్రస్తుతం ఢిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల రైళ్లలో డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన కిట్‌లను ప్రయాణీకులకు అందించేందుకు స్టేషన్లలో అల్ట్రా-వైలెట్‌ బేస్డ్‌ లగేజ్‌ శానిటైజేషన్‌ మెషిన్లను ప్రారంభించింది. ఇందుకోసం రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణీకుడు కనిష్టంగా రూ. 30 నుంచి గరిష్టంగా రూ. 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
 
ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 95 శాతం రైళ్లు నడుస్తు న్నాయి. కాగా, ప్రస్తుతం ఢిల్లీ రైల్వే డివిజన్‌లో 57 రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరిన్ని స్టేషన్లలో ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments