Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త.. దుప్పట్లు, బెడ్‌షీట్లు కావాలంటే?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:02 IST)
రైల్వే ప్రయాణీకులకు చేదు వార్త. ఇకపై రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్‌ కావాలంటే జేబులకు చిల్లు పెట్టుకోవాలసిందేనట. కోవిడ్‌‌కి ముందు రైల్వే శాఖ బెడ్‌ షీట్స్‌, దుప్పట్లు, దిండులను ఉచితంగానే ఇచ్చేది. అయితే కరోనా వైరస్‌ మొదటి వేవ్‌ ప్రారంభం నుంచి ఇవ్వడం నిలిపివేశారు. మహమ్మారి ఉదృతి తగ్గడంతో మళ్లీ ఆ సౌకర్యాన్ని షురూ చేసింది. 
 
అయితే ప్రస్తుతం ఢిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల రైళ్లలో డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన కిట్‌లను ప్రయాణీకులకు అందించేందుకు స్టేషన్లలో అల్ట్రా-వైలెట్‌ బేస్డ్‌ లగేజ్‌ శానిటైజేషన్‌ మెషిన్లను ప్రారంభించింది. ఇందుకోసం రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణీకుడు కనిష్టంగా రూ. 30 నుంచి గరిష్టంగా రూ. 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
 
ప్రస్తుతం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 95 శాతం రైళ్లు నడుస్తు న్నాయి. కాగా, ప్రస్తుతం ఢిల్లీ రైల్వే డివిజన్‌లో 57 రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరిన్ని స్టేషన్లలో ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments