Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ పింక్ నోట్ల రద్దు... 97.38 శాతం ఓట్లే తిరిగొచ్చాయ్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (13:10 IST)
2000 రూపాయల నోట్లు పూర్తిగా బ్యాంకులకు తిరిగి రాలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎనిమిది నెలల క్రితం 2000 నోట్లను రద్దు చేసింది. ఆర్బీఐ రద్దు తర్వాత 97.38 శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. 
 
ఆర్బీఐ డేటా ప్రకారం, ప్రజలు ఇప్పటికీ 9,330 కోట్ల రూపాయల నోట్లను కలిగి ఉన్నారు. అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో ఈ నోట్లను రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం ఇప్పటికీ RBI కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. 
 
ప్రజలు తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. గతేడాది మే 19న మార్కెట్‌లో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. డిసెంబర్ 29, 2023 నాటికి రూ.9,330 కోట్లకు తగ్గింది. 
 
దీని ప్రకారం డిసెంబర్ చివరి వరకు 2.62 శాతం పింక్ నోట్లు చలామణిలో ఉన్నాయి. 97.38 శాతం నోట్లు బ్యాంకులకు చేరాయి. క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చలామణిలో ఉన్న అత్యధిక విలువ కలిగిన రూ.2,000 నోటును ఉపసంహరించుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments