Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌లో జనవరి 4న చేరనున్న వైఎస్ షర్మిల

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (12:54 IST)
వైఎస్ఆర్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ వారంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ షర్మిలకు కీలక పాత్ర ఇస్తుందని కాంగ్రెస్ నేతలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. 
 
ఆంధ్రాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారిని స్వాగతించే వైఖరిని కాంగ్రెస్‌ అనుసరిస్తోంది. షర్మిలతో పాటు మరో పది మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ తర్వాత ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తుగడ వేస్తోంది.
 
 2012లో రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల.. ఆ తర్వాత అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యాక షర్మిల, ఆమె తల్లి వైఎస్.. ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. 2021లో తన సోదరుడితో రాజకీయ విభేదాలు ఉన్నాయని షర్మిల స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments