Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాస పండు రసాన్ని ముఖానికి రాసుకుంటే...

అనాస పండు (పైనాపిల్) పండును ఇష్టపడని వారుండరు. ఈ పండు కేవలం ఆరగించడానికే కాదు... ఈ పండు రంసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా వస్తాయి. ముఖ్యంగా, మహిళల సౌందర్యం మెరుగు పెట్టుకునేందుకు ఎంతగానే దోపదపడుతుంది

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (10:00 IST)
అనాస పండు (పైనాపిల్) పండును ఇష్టపడని వారుండరు. ఈ పండు కేవలం ఆరగించడానికే కాదు... ఈ పండు రంసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా వస్తాయి. ముఖ్యంగా, మహిళల సౌందర్యం మెరుగు పెట్టుకునేందుకు ఎంతగానే దోపదపడుతుంది. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
అనాస పండు రసాన్ని ముఖానికి రాసి మర్దనా చేయటంవల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతేగాకుండా నల్లటి మచ్చలను సైతం ఇది తొలగిస్తుంది. క్యారెట్ రసం, అనాస రసాన్ని సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకుంటే, ప్రకాశవంతంగా తయారవుతుంది.
 
అనాసను ఫేస్ ఫ్యాక్‌గా కూడా వాడవచ్చు. బాదంపప్పుల పొడికి, ఒక టీస్పూన్ పాలు, ఒక టీస్పూన్ అనాస పండు రసం కలిపి తయారు చేసిన ముద్దను కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి అరగంటసేపు అలాగే ఉండి, గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే ముఖ చర్మం నిగనిగలాడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments