Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లకు అరటి గుజ్జును పూతలా వేసుకుంటే..?

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (15:15 IST)
పాదాల పగుళ్లకు అరటి గుజ్జు భేష్‌గా పనిచేస్తుంది. పాదాలు మృదువుగా తయారు కావాలంటే.. అరటి పండు గుజ్జును పాదాలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే పాదాల్లో ఏర్పడే ముడతలు కూడా తొలగిపోతాయి. అలాగే యాంటీ యాక్సిడెంట్స్ గుణాలున్న తేనెను వాడితే పాదాల పగుళ్లు ఏర్పడవు. 
 

రెండు స్పూన్ల బియ్యం పిడితో ఒక స్పూన్ తేనె, ఆపిల్ సిడర్ వెనిగర్‌ను చేర్చి పేస్టులా తయారు చేసి పాదాలకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
ఇంకా పావు కప్పు వేపాకు పేస్టులో కాస్త సున్నం కలిపి పాదాలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత పాదాలను స్క్రబ్ చేసి కడగాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే బొప్పాయి గుజ్జు, ఎండిన బంగాళాదుంపల పొడి, మెంతికూర గుజ్జును కూడా పాదాలకు పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగిస్తే.. పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

తర్వాతి కథనం
Show comments