Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండుతో జీర్ణవ్యవస్థ మెరుగు.. మరి అందానికి ఎలా..?

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (12:54 IST)
ఈ కాలంలో ఎక్కువగా చర్మం పొడిబారుతుంటుంది. దాంతో ముఖం ముడతలు తాజాదనాన్ని కోల్పోతుంది. మీగడ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని విటమిన్స్ చర్మం సౌందర్యానికి సహజసిద్ధంగా పనిచేస్తాయి. మీగడలో కొద్దిగా చక్కెర కలిపి ప్రతిరోజూ సేవిస్తే ముఖం ముడతలు తొలగిపోయి తాజాగా మారుతుంది.
 
అలానే మజ్జిగలో కొద్దిగా ఆలివ్ నూనె, అల్లం మిశ్రమం కలుపుకుని ముఖానికి, మెదడు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. 
 
అరటి పండులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ అరటిపండు రాత్రివేళలో సేవిస్తే అనారోగ్య సమస్య అంటూ ఏది ఉండదు. మరి దీనితో అందాని ఏర్పడే లాభాలు తెలుసుకుందాం.. అరటి పండు గుజ్జులో కొద్దిగా పాలు, నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకుని ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మృదువైన చర్మం మీ సొంతమవుతంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments