Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొడిబారిన చర్మానికి ఈ చిట్కాలు పాటిస్తే...

పొడిచర్మం చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడి చర్మం మృదువుగా మారేందుకు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మరి ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (13:11 IST)
పొడిచర్మం చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడి చర్మం మృదువుగా మారేందుకు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మరి ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
అరటిపండుని బాగా గుజ్జుగా చేసి అందులో కాస్త ఆలివ్‌ నూనె కలిపి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకుని చర్మానికి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మీ చర్మం నునుపుగా మారుతుంది. ఒట్స్, బాదం పప్పులను తీసుకుని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి.
 
ఆ మిశ్రమంలో కొద్దిగా పెరుగూ, స్పూన్ తేనె కలిపి ముఖానికి మెడకు పూతలుగా వేసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. రెండు స్పూన్‌ల పాలలో కొద్దిగా బాదం పొడి, కలబంద గుజ్జు, తేనె, ఆలివ్ నూనెను కలిపి మెత్తగా కలుపుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని చర్మానికి మర్దన చేసుకుని 30 నిమిషాల తరువాత కడుక్కుంటే పొడిబారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments