Webdunia - Bharat's app for daily news and videos

Install App

యవ్వనంగా వుండాలా? మెట్లెక్కాల్సిందే..

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మెట్లెక్కితే చాలు.. ఎముకలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవాలంటే.. రోజుకు ర

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (11:03 IST)
రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మెట్లెక్కితే చాలు.. ఎముకలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవాలంటే.. రోజుకు రెండుసార్లు మెట్లెక్కాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్ వల్ల కలిగే దుష్పరిణామాల్లో రక్తపోటు సమస్య తలెత్తుతుంది. 
 
కండరాల పనితనం కుంటుపడుతుంది. వీటన్నింటికి విరుగుడుగా మెట్లు ఎక్కే వ్యాయామం పనిచేస్తుంది. ఎందుకంటే దీనిద్వారా ఏరోబిక్‌, రెసిస్టెన్స్‌ వ్యాయామాల ఫలితాలు కూడా కలుగుతాయి. ఇవి గుండెకు ఆక్సిజన్‌ను చేరవేసే జీవక్రియను మెరుగుపరుస్తాయి. వీటికి తోడు మెట్లు ఎక్కడం ద్వారా వార్థక్యం సమస్యలను కూడా చాలా వరకు నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. తృణధాన్యాలు, ముడిబియ్యం, రాగి, బార్లీ, జొన్న, ఓట్స్ వంటి చిరుధాన్యాలు రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చితే బరువు తగ్గడం, మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

తర్వాతి కథనం
Show comments